Tuesday, July 21, 2020

COVID కరోనా లక్షణాలు ఉన్నా లేక పోయినా జూలై 21 వతేదీ నుండి ఈ నెల జూలై 27

ప్రజలందరికీ ముఖ్య విన్నపము:pray: రేపటి నుంచి ప్రతి ఒక్కరూ ఓపికతో అనగా జూలై 21 వతేదీ నుండి ఈ నెల జూలై 27 వతేదీవరకు అందరూ కరోనా లక్షణాలు ఉన్నా లేక పోయినా ( కరోనా కణాలున్నాయను కుని ) ఉదయం 7గం||నుడి 8గం||లలోపు మరియు రాత్రి 7గం||లుండి 8గం||లలోపు వేడినీటి తో " ఆవిరిని " మీ ఇంటిల్లిపాది కేవలం ఒక్క పది(10) నిముషాలు ఆవిరి పట్టినట్టు ఐతే వైరస్ కణాలుంటే తొలగిపోతాయి. అలాగే ఉదయం పరగడుపున అరలీటరు గోరు వెచ్చని నీళ్ళు త్రాగండి. రోజులో ఏదో ఒక టైమ్ లో ఒక వెల్లుల్లి రెమ్మ తింటే ఇంకా మంచిది, ' టీ ' అలవాటు ఉన్నవాళ్లు టీ చేసేటప్పుడు టీ మరిగే సమయం లో ' టీ ' లో కొద్దిగా మిరియాల పొడి వేసుకొని సేవిస్తే చాలా మంచిది. ఈవిధంగా 'కరోనా వైరస్' వ్యాప్తి అరికట్టబడుతుంది. ఇది అందరూ ఒక ఉద్యమంలా చేస్తే వైరస్ చనిపోతుంది. మనకు వైరస్ లేకున్నా ఆవిరిపట్టుటద్వారా మనకు స్వచ్చమైన శ్వాస కలిగుతుంది. ఈ మెసేజ్ మీ బంధు మిత్రులకు మీమీ
గ్రూపులలో వుంచి ఉద్యమంలా చేరవేసి, ఆచరిస్తూ.. మన మందరం ఆవిరిపడదాం.

No comments:

Post a Comment

ముఖంపై నల్లని మచ్చలు పోవడానికి

 ముఖంపై నల్లని మచ్చలు పోవడానికి ఎండిన తమలపాకులను పొడి చేసి.. కొబ్బరినూనెతో కలిపి..? ఎండిన తులసి ఆకులను పొడిచేసి దానికి వేపాకు పొడి, పుదీనా వ...